పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన యువతిపై దేశ ద్రోహం కేసు నమోదు

అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన యువతి అమూల్యపై బెంగళూరు పోలీసులు భారత శిక్షాస్మృతి 124ఎ దేశం ద్రోహం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు విచారణ అనంతరం న్యాయస్థానం హాజరుపరుచనున్నట్లు పోలీసులు తెలిపారు.