రిలే నిరాహారదీక్ష ప్రారంభించిన నేషనల్ మజ్దూర్ యూనియన్

ఎపిఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తమ డిమాండ్లయిన పేస్కేల్ పెంపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, గ్యారేజ్ సర్క్యులర్ నెం:3 రద్దు, సిబ్బంది కుదింపు రద్దు వంటి 12డిమాండ్ల సాధనకై జనవరి 21, 22 తేదీలు రిలే నిరాహారదీక్షలు పొదిలి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పొదిలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ఎంయూ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో