ప్రజా ఆయుధంగా పొదిలి టైమ్స్ పని చేయాలి : అశోక్ రెడ్డి

ప్రజా ఆయుధంగా పొదిలి టైమ్స్ పని చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులు అశోక్ రెడ్డి ఆకాంక్షించారు. పొదిలి టైమ్స్ 2019ఆంగ్ల సంవత్సరం డైరీ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఇమ్మడి కాశీనాధ్ చరవాణీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొదిలి టైమ్స్ యాజమాన్యంతో మాట్లడించిన సందర్భంగా ప్రజ సేవ చేయడంకోసం ప్రత్యక్ష రాజకీయలలో అడుగులు వేస్తున్నానని త్వరలో పొదిలి ప్రాంతంలో పర్యటించి పొదిలి ప్రాంతంలో ఉపాధికల్పన కోసం యువతకు ఉద్యోగ అవకాశాలు మరియు కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమల స్ధాపన దిశగా పనిచేస్తానని ఈ దిశగా పయనించేందుకు పొదిలి టైమ్స్ తోడ్పాటు అందించాలని కోరారు.