రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను పొదిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణం లోని జూనియర్ కళాశాలలో సైకో లెవెన్స్ ఆధ్వర్యంలో తలపెట్టిన టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గొట్లగట్టు గ్రామ పంచాయతీ సర్పంచ్ సుకదేవ్ బున్ తెలుగు దేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు