చిరంజీవి, నాగార్జున, వరుణ్, ధరమ్ తేజ్ లకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందన

తెలుగు సినిమా కధానాయకులు మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, యువ హీరోలు సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ లు చక్కని సందేశంతో లఘుచిత్రం రూపొందించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా తెలుగులో ధన్యవాదాలు తెలిపారు.