ఆంధ్రప్రదేశ్ లో 10లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు

కోవిడ్ వైద్యశాలల నందు 10,043మంది చికిత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుండి నేటి వరకు మొత్తం 10,17,140మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా…… అందులో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైద్యశాల నందు 10,043మంది చికిత్స పొందుతున్నట్లు ఆదివారంనాడు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు.