యోగాంధ్రా-2025″ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి – కమిషనర్ కెయల్ నారాయణరెడ్డి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలకు యోగాంధ్రా-2025″ కార్యక్రమాన్ని స్థానిక పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు పొదిలి పురపాలక సంఘం కమిషనర్ కెయల్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కావున ఈ కార్యక్రమంలో పొదిలి పురపాలక సంఘం పరిధిలోని పుర ప్రముఖులు, పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు