ధూమపానం నిషేధ దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు….. బీడీ, సిగరెట్లు నిషేధిస్తుందా ?

ధూమపాన నిషేధ దిశగా కేంద్రప్రభుత్వం యోచిస్తోందా?….. ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇటీవల కాలంలోదేశంలో సంవత్సరానికి లక్షలాదిమంది పొగత్రాగడం వలన రోగాలను, ప్రాణహానిని కొనితెచ్చుకొంటున్న నేపథ్యంలో

Read more

తేజస్ యుద్ధ విమానంలో భారత రక్షణమంత్రి విహంగవీక్షణం

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారంనాడు బెంగుళూరులోని హిందుస్ధాన్ ఏరోనాటికల్ సంస్థ నందు తేలికపాటిదైన యుద్ధ విమానం తేజస్ లో 30నిమిషాలపాటు విహరించారు.

Read more

ఆక్టోబర్ 18వరకు అయోధ్య భూవివాదం కేసు విచారణ తీర్పు రిజర్వ్డ్

అయోధ్య భూవివాదం కేసుకు సంబంధించిన విచారణ అక్టోబర్ 18వరకు విచారణ జరిపి తదుపరి తీర్పు రిజర్వ్డ్ చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తెలిపారు. రామ

Read more

భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు… పీర్ల అభివాదం తిలకించిన వేలాదిమంది ప్రజలు

మొహర్రం పండుగను పురస్కరించుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పొదిలిలోని తూర్పుపాలెం, పడమటిపాలెం లలో పీర్లఊరేగింపు వైభవంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే ఇస్లాం కొత్తనెల ప్రారంభం అయిన పదవ రోజు

Read more

లాండర్ విక్రమ్ అచుకీ లభ్యం : కె శివాన్

లాండర్ విక్రమ్ ఉన్న ప్రదేశ ఆచూకీని కనుగొన్నట్టు అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) చైర్మన్ కె శివన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై

Read more

19.5అడుగుల పెన్ తయారు చేసిన వడ్రంగి కృష్ణమూర్తి

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా అవినహల్లి గ్రామానికి చెందిన వడ్రంగి కృష్ణమూర్తి అచారి ప్రస్తుతం ఇంకు పెన్నులు కనుమరుగుతున్న కాలంలో ఒక భారీ పెన్ను తయారు చేసి

Read more

కోజికోడ్ కళాశాల విద్యార్థిసంఘం ఎన్నికల ప్రచారంలో పాక్ జాతీయ పతాకం ఊపిన 25మందిపై కేసు నమోదు

కేరళ రాష్ట్రం కోజికోడ్ లోని పెరంబ్రా సిల్వర్ కళాశాలలో పాకిస్థాన్ జాతీయ పతాకం ఊపిన 25మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే శనివారంనాడు

Read more

అస్సాంలో 19లక్షల మంది విదేశీయులు ఉన్నట్లు జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) నిర్ధారణ

మరో 50లక్షలకుపైగా ఉన్నారంటూ ఆరోపిస్తున్న ఏజిపి వారిలో హిందువులకు మాత్రమే పౌరసత్వం ఇచ్చేందుకే మోడీ మరో రాజ్యాంగ సవరణకు సిద్ధంగా ఉన్నట్లు ఆరోపిస్తున్న ఎంఐఎం ఛీఫ్ అసదుద్దిన్

Read more

దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20 మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపిక

దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20 మ్యాచ్ లకు భారత జట్టును ఎంపిక చేస్తూ గురువారంనాడు బిసిసిఐ ప్రకటన చేసింది. భారత జట్టులో విరాట్ (కెప్టెన్), రోహిత్ (వైస్

Read more

పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బి ఆర్ పి నిరసన

బలూచిస్తాన్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) ఫ్రాంక్‌ఫర్ట్‌లోని దేశ కాన్సులేట్ వెలుపల పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసనను నిర్వహించింది. సైనిక కార్యకలాపాల ద్వారా బలూచిస్థాన్ ప్రజలపై పాకిస్తాన్ దారుణాలు

Read more