పొదిలి లో భారీ జాతీయ పతాకం తో తిరంగా యాత్ర
ఆపరేషన్ సింధూర్విజయవంతమైన నేపథ్యంలో, పొదిలి పట్టణంలోని విజయోత్సవ ర్యాలీలో జాతీయ పతాకం తో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, యువత భాగస్వామ్యం వహించారు.
విశ్వనాధపురం ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి పొదిలి పెద్ద బస్ స్టాండ్ వరకు (సుమారు 2 కిలోమీటర్ల దూరం).
భారీ జాతీయ పతాకం ను మోసుకుంటూ, దేశభక్తి గీతాలు, జయఘోషలతో ర్యాలీ సాగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి, జనసేన నాయకురాలు శైలజా
బిజెపి జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ సయ్యద్ మహ్మద్ భాష, బిజెపి పొదిలి మండల అధ్యక్షులు దోర్నాల రమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు యుద్ధం మహేష్, బిజెపి నాయకులు రామయ్య సూరెడ్డి శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ షేక్ భాష, సయ్యద్ భాష, షేక్ రఫీ, కోటేశ్వరావు, సత్యనారాయణ,నేలటూరి డిబ్బారెడ్డి,హామీద్, ఖాజా , శ్రీనివాసులు, విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు