హైకోర్టు విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టు విభజనకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జనవరి 1 నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టులు పని చేయనున్నాయి. తెలంగాణకు 10 మంది జడ్జిలను, ఏపీకి 16 మంది జడ్జిలను కేటాయించింది కేంద్ర న్యాయశాఖ.

తెలంగాణకు కేటాయించిన జడ్జిలు :

జస్టిస్‌ వెంకట సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జస్టిస్‌ నవీన్‌ రావు, జస్టిస్‌ కోదండరామ్‌ చౌదరి, జస్టిస్‌ శివశంకర్‌ రావు, జస్టిస్‌ షమీన్‌ అక్తర్, జస్టిస్‌ కేశవరావు, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌, జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌.

ఏపీకి కేటాయించిన జడ్జిలు :
జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ వెంకట నారాయణ, జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ శేషాద్రి నాయుడు, జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ దుర్గా