రామ జన్మభూమి తీర్థ క్షేత్ర‌ ట్రస్ట్ కరపత్రం ఆవిష్కరణ

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర‌ ట్రస్ట్ కరపత్రాన్ని హిందూ సంస్థల నాయకులు ఆవిష్కరించారు. వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్థానిక శివాలయం నందు అయ్యోధ్యలో రామమందిరం నిర్మాణం పనుల

Read more

రాజ్యాధికారంలో ఎంబిసిల వాటా కోసం పోరాటం చేయాలి: ఎంబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆకుమళ్ళ నాని

రాజ్యాధికారంలో ఎంబిసిల వాటా కోసం పోరాటం చేయాలని అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆకుమళ్ళ నాని పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు పట్టణంలోని

Read more

ఎన్ఈఈటీలో జాతీయ స్థాయి ర్యాంకు సాధించిన పొదిలి ఆణిముత్యం

పొదిలి పట్టణానికి చెందిన రావి కిషోర్ జాతీయ స్థాయి ఎన్ఈఈటీలో 11వ ర్యాంకు సాధించడం పట్ల పొదిలి పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే

Read more

కేంద్ర గృహ మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్

కేంద్ర గృహ మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, ఫలితం పాజిటివ్

Read more

అయోధ్యకు ఉగ్రవాదులు ముప్పు…. నిఘా విభాగాల హెచ్చరిక

ఆగస్టు 5వ తేదీన అయ్యోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే ముప్పు పొంచి ఉందనే భారత నిఘా వర్గాలు

Read more

జనం టివి యాజమాన్యాన్ని మతం మారాలంటూ ఐసిస్ హెచ్చరిక

కేరళలోని టాప్ 5లో జనం టివి ఛానల్ కు ఇస్లాం మతంలోకి మారాలంటూ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ మరియు సిరియా ఆదివారం నాడు హెచ్చరించింది. జనం

Read more

జమ్మూకాశ్మీర్ ప్రజా ప్రతినిధులలకు 25 లక్షల భీమా

జమ్మూకాశ్మీరులోని ప్రజాప్రతినిధులకు 25లక్షల రూపాయలు భీమా సౌకర్యం కల్పిస్తూ శనివారం నాడు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు మేరకు సర్పంచ్, బిడిసి చైర్మన్లు,

Read more

ఉరికి వేలాడుతున్న బెంగాల్ బిజెపి శాసనసభ్యుడిది హత్యా లేక ఆత్మహత్య

పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఊరికి వేలాడుతూ విగతజీవి కనిపించడం రాజకీయ దూమారం రేపుతుంది. పశ్చిమ బెంగాల్ హేమతాబాద్ శాసనసభ్యులు దేబేంద్రనాథ్ రాయ్ తమ

Read more

అనంత పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబాని ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు

అనంత పద్మనాభస్వామి దేవాలయం నిర్వహణపై భారత సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును సోమవారం నాడు జస్టిస్ లలిత్, జస్టిస్ మల్హోత్రాల ధర్మాసనం స్పష్టమైన తీర్పు వెల్లడించింది. ఆలయ

Read more

ఆర్జేడీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర

కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను నిరసిస్తూ రాష్ట్రీయ జనతా దళ్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ వ్యవస్ధాపకులు బీహార్ మాజీ

Read more